Home » App leaders
ఢిల్లీ ఎల్జీ వినయ్ సక్సేనా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి చెందిన ఐదుగురు నాయకులపై పరువు నష్టం కేసు దాఖలు చేశారు. తనపై, తన కుటుంబంపై "తప్పుడు" ఆరోపణలు చేయకుండా ఆప్, ఆ పార్టీలోని నేతలను నిరోధించాలని ఢిల్లీ హైకోర్టును గురువారం కోరారు.