-
Home » App leaders
App leaders
Delhi Lieutenant Governor: ఐదుగురు ఆప్ నేతలపై పరువు నష్టం దవా వేసిన ఢిల్లీ ఎల్జీ.. రెండు కోట్ల నష్టపరిహారం డిమాండ్
September 23, 2022 / 03:44 PM IST
ఢిల్లీ ఎల్జీ వినయ్ సక్సేనా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి చెందిన ఐదుగురు నాయకులపై పరువు నష్టం కేసు దాఖలు చేశారు. తనపై, తన కుటుంబంపై "తప్పుడు" ఆరోపణలు చేయకుండా ఆప్, ఆ పార్టీలోని నేతలను నిరోధించాలని ఢిల్లీ హైకోర్టును గురువారం కోరారు.