Home » appsc
ఈనోటిఫికేషన్ ద్వారా 190 అసిస్టెంట్ ఇంజనీర్, 670 జూనియర్ అసిస్టెంట్ల ఉద్యోగ నియామకాలను చేపట్టనున్నారు. ఇప్పటికే నోటిఫికేషన్లకు సంబంధించిన కసరత్తు పూర్తయింది. ఇదే విషయాన్ని ఏపీపీఎస్స
గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలను ఏపీ హైకోర్టు నిలిపివేసింది. డిజిటల్ మూల్యాంకనానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ పై కోర్టు తీర్పు వెలువరించింది. ఫలితాలను పక్కన పెట్టాలని ఆదేశించింది.
ఏపీ ప్రభుత్వం వరుసగా నోటిఫికేషన్లు జారీ చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురువారం మరో 2 నోటిఫికేషన్లు విడుదల చేసింది.
ధరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఆయుర్వేద, హోమియోపతి, యునానిలో డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు, ఏడాది ఇంటర్నషిప్ చేసి ఉండాలి. సంబంధిత విభాగంలో మెడికల్ ప్రాక్టీషనర్ గా రిజిస్టర్ కాబడి ఉండాలి.
అభ్యర్ధుల వయోపరిమితికి సంబంధించి ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వుడ్ క్యాటగిరి అభ్యర్ధులకు గరిష్ట వయో పరిమితి పెంపుకు సంబంధించిన గతంలో ఇచ్చిన ఉత్
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) కీలక నిర్ణయం తీసుకుంది. నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ఇకపై ఏపీపీఎస్సీ నిర్వహించే పరీక్షలకు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపీపీఎస్సీ, గ్రూప్-1 సహా అన్ని కేటగిరీ పోస్టులకు ఇంటర్వ్యూలు ఎత్తి వేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం.
గ్రూప్-1 ఇంటర్వ్యూలపై ఏపీ హైకోర్టు స్టే విధించింది. ఇంటర్వ్యూ ప్రక్ర్రియను 4 వారాలపాటు నిలిపివేయాలని ఆదేశించింది. గ్రూప్-1 ప్రధాన పరీక్షల నిర్వహణలో అవకతవకలు జరిగాయంటూ 9 పిటిషన్లు దాఖలయ్యాయి.
రెవెన్యూ శాఖలో వెంటనే భర్తీ చేయాల్సిన పోస్టులు ఎన్నో అధికారులు గుర్తించారు. మొత్తం 1,148 పోస్టులను భర్తీ చేయాల్సిన అవసరం ఉందని తేల్చారు.
2018లో విడుదలైన గ్రూప్-1 నోటిఫికేషన్కు సంబంధించి మెయిన్స్ ఫలితాలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) బుధవారం విడుదల చేసింది.