Home » APRTC
బస్సుల గురించి సమాచారం తెలుసుకోవడంలో ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా ఆర్టీసీ అధికారులు బస్టాండ్ లో సమాచార కేంద్రాలు ఏర్పాటు చేశారు.
గుంటూరు జిల్లాలో డిపోల నుంచి ఆర్టీసీ బస్సులు కదలడం లేదు. చిలకలూరిపేట నుంచి మాచర్ల మినహా మిగిలిన డిపోల బస్సులు రద్దు చేశారు. గుంటూరు కంటైన్మెంట్ జోన్ లో ఉండటంతో బస్సులు నడిపేందుకు అనుమతి లభించలేదు. దీంతో గుంటూరు బస్టాండు ఖాళీగా ఉంది. చిలుక�