APSTRC

    Andhra Pradesh Govt : ఆక్సిజన్‌ బస్‌..చక్రాలపై చికిత్స

    May 27, 2021 / 08:39 PM IST

    ఆక్సిజన్‌ బెడ్ల కొరత తీర్చేందుకు ఏపీ సర్కార్‌ చర్యలు ముమ్మరం చేసింది. కోవిడ్‌ రోగులకు ఆక్సిజన్‌ అందించేందుకు ఆర్టీసీని రంగంలోకి దింపింది. ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ బెడ్లు సరిపడా లేకపోవడం.. అత్యవసరమైన వారికి సరైన సమయంలో బెడ్లు దొరక్కపోవడంతో..

10TV Telugu News