Home » AQUA
దీనికి తోడు చేపల ధరలు తగ్గిపోవటంతో ఎకరానికి 30వేల నుండి 50వేల రూపాయల వరకు నష్టం వాటిల్లుతుందని రైతులు చెబుతున్నారు. ప్రస్తుతం కిలో చేప ధర 85 రూపాయలు పలుకుతుంది.
దేశంలో కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు ప్రధానమంత్రి 21రోజులు(ఏప్రిల్-14వరకు)భారత్ లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సమయంలో దేశంలోని పేదల కోసం ప్రభుత్వం ఓ భారీ ప్యాకేజీ తీసుకొచ్చింది.ఇవాళ(మార్చి-26,2020)ఢిల్లీలో ఆర్థికమంత్రి నిర్మలా స�