Home » Archaeological Survey of India
కాశీ జ్ఞానవాపి మసీదు వివాదంలో ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సంచలన విషయాలు వెల్లడించింది. మసీదు గోడలపై 3 తెలుగు శాసనాలు గుర్తించినట్లు ఏఎస్ఐ డైరెక్టర్ కె.మునిరత్నం వెల్లడించారు.
మన పొలాల్లోను..ఇళ్లల్లోను..ఇళ్ల స్థలాల్లోను ఇలా భూముల్లో గుప్తనిధులు దొరికాయనీ..గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుగుతున్నాయనే వార్తలు వింటుంటాం. కానీ భూముల్లో దొరికిని గుప్త నిధులు ఆ భూమి గలవారికే చెందుతాయా? లేదా ప్రభుత్వానికే చెందుతాయా?