Home » Arecanut
ద్వారకాతిరుమల మండలం, గుంగొలను గుంట గ్రామ రైతు అంజనేయ దుర్గాప్రసాద్ ,కొబ్బరిలో అంతర పంటగా వక్కను సాగుచేసేందుకు సిద్దమయ్యారు. ఇందుకోసం కర్ణాటక నుండి విత్తనాలను సేకరించి నర్సరీని పెంచుతున్నారు.
ముఖ్యంగా అనంతపురం జిల్లా రైతులు వక్క సాగువైపు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే చాలా మంది రైతులు వక్క సాగు చేపట్టారు.