-
Home » AREIAL SURVEY
AREIAL SURVEY
83రోజుల తర్వాత ఢిల్లీ దాటిన మోడీ…కోల్ కతా ఎయిర్ పోర్ట్ లో మమత స్వాగతం
May 22, 2020 / 06:30 AM IST
ఆంఫన్ తుఫాన్ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పరిస్థితులను తెలుసుకోవడానికి ఇవాళ(మే-22,2020)ఉదయం బెంగాల్ రాజధాని కోల్ కతా చేరుకున్నారు ప్రధాని మోడీ. కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ కారణంగా దాదాపు మూడు నెలలపాటు ఢిల్లీ దాటి అడుగుపెట్�