Home » argued
కన్నతండ్రిని నలుగురిలోను నిలదీసింది జనగామ ఎమ్మెల్యే మత్తురెడ్డి కుమార్తె భవానీ. తన భూమి తనకు తిరిగి అప్పగించకపోతే మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేస్తానంటూ తండ్రికే వార్నింగ్ ఇచ్చింది.