Arihanthagiri Digambar JainMutt

    సల్లేఖన దీక్ష : 72 ఏళ్ల జైన వృద్దురాలు కన్నుమూత

    February 9, 2019 / 10:48 AM IST

    వెల్లూరు : సల్లేఖన దీక్ష చేపట్టిన 72 సంవత్సరాల జైన వృద్ధురాలు తుదిశ్వాస విడిచింది. రాజస్థాన్‌‌కు చెందిన శ్రీ సుగున్తాన్‌మతి మాతాజీ ఫిబ్రవరి 1వ తేదీ నుండి దీక్ష చేపట్టారు. తిరువనమలై జిల్లాలోని అరిహంతగిరి దిగంబర్ జైన్ మఠ్‌లో ఆమె ఈ దీక్ష చేపట�

10TV Telugu News