Home » Arindam Bagchi
Qatar court: వారికి ఖతార్ కోర్టు మరణశిక్ష విధించింది. అనంతరం ఆ తీర్పును భారత ప్రభుత్వం అప్పీల్ చేసింది. దాన్ని..
పాకిస్థాన్లో ఇమ్రాన్ పై కాల్పుల ఘటన తరువాత జరిగిన పరిణామాలపై భారత్ స్పందించింది. పాకిస్థాన్ లో పరిస్థితులపై ఓ కన్నేసి ఉంచామని, అక్కడి పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నామని తెలిపింది.
యుక్రెయిన్లో చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా రక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దీనిలో భాగంగా ఇప్పటికే భారతీయులు.. యుక్రెయిన్ విడిచి వెళ్లాలని ఆదేశించిన ప్రభుత్వం, ఇప్పుడు ఎలా వెళ్లాలో వివరిస్తూ కొన్ని సూచనలు చేసింది.
శ్రీలంక, ఆ దేశ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై అవగాహన ఉంది. మేం శ్రీలంక ప్రజలకు అండగా ఉంటాం. వాళ్లు ఈ క్లిష్ట పరిస్థితుల్ని దాటేందుకు సహకరిస్తాం. అదనంగా మరో 3.8 బిలియన్ డాలర్ల సహాయం అందిస్తాం.
కొన్నేళ్లుగా టిబెట్కు చెందిన బౌద్ధ గురువు దలైలామా ఇండియాలోని ధర్మశాలలో ఉంటున్న సంగతి తెలిసిందే. బుధవారం దలైలామా పుట్టిన రోజు సందర్భంగా ప్రధాని మోదీ శుభాకాంక్షలు చెప్పారు. ఫోన్లో మాట్లాడటంతోపాటు, ట్విట్టర్ ద్వారా కూడా ప్రధాని శుభాకాంక్
అమెరికన్ కాంగ్రెస్కు చెందిన సభ్యురాలు ఒకరు పాక్ ఆక్రమిత కాశ్మీర్లో పర్యటించడంపై భారత్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ చర్యను సంకుచిత రాజకీయంగా అభివర్ణించింది.
యుక్రెయిన్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఆపరేషన్ గంగలో భాగంగా యుక్రెయిస్ సరిహద్దులోని భారతీయులను ప్రత్యేక విమానాల్లో తరలిస్తోంది.
హిజాబ్ వివాదమైన, మరే ఇతర జాతీయ వివాదమైన అది తమ దేశ అంతర్గత విషయమని..దయచేసి ఇందులో ఎవరు తల దూర్చవద్దని విదేశాంగ ప్రధాన కార్యదర్శి అరిందమ్ బాగ్చి స్పష్టం చేశారు.
మూడు రోజుల బంగ్లాదేశ్ పర్యటన కోసం బుధవారం ఉదయం ఢాకా వెళ్లిన భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్తో.. ఆ దేశ ప్రధానమంత్రి షేక్ హసీనా భేటీ అయ్యారు.
దేశంలో కరోనా సెకండ్ వేవ్ వేగంగా వ్యాపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో దేశ ప్రజలకు కరోనా వ్యాక్సిన్ల అవసరం ఎంతైనా ఉంది. కానీ, కోవిడ్-19 వ్యాక్సిన్ల ఎగుమతిపై నిషేధం విధించారంటూ వస్తున్న వార్తలపై కేంద్ర ప్రభుత్వం మరోసారి క్లారిటీ ఇచ్చింది.