Home » army chief
భారత 30వ ఆర్మీచీఫ్ గా లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఆర్మీ చీఫ్ గా ఉన్న జనరల్ మనోజ్ సి.పాండే పదవీ విరమణ చేయనుండటంతో
జోషిమఠ్ ప్రాంతంలో ఇళ్లకు పగుళ్లు రావడంపై ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే మాట్లాడుతూ.. సైన్యానికి చెందిన 25 నుంచి 28 భవనాలకు పగుళ్లు రావడంతో జవాన్లను తాత్కాలికంగా మార్చామని, అవసరమైతే జవాన్లను శాశ్వతంగా ఔలీలో మోహరిస్తామని తెలిపారు.
మునీర్ ఇంతకుముందు ఫ్రాంటియర్ ఫోర్స్ రెజిమెంట్లో పనిచేశారు. 2017 ప్రారంభంలో మిలిటరీ ఇంటెలిజెన్స్ చీఫ్గా నియమితులయ్యారు. 2018 అక్టోబర్లో ఐఎస్ఐ చీఫ్గా బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత అప్పటి ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ 8 నెలల్లోనే ఆయన్ను ఐఎస్ఐ చ
ప్రభుత్వం తీసుకొచ్చిన ‘అగ్నిపథ్’ విషయంలో వెనుకడుగు వేసే అవకాశం లేదు. పథకం అమల్లోకి వచ్చే సరికల్లా ఎన్నో అనుకూలమైన మార్పులు ఉంటాయి. అవసరాన్ని బట్టి మార్పులు జరుగుతాయి.
కేంద్రం తీసుకురానున్న ‘అగ్నిపథ్’ పథకంపై ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఈ పథకంలో చేరేందుకు అభ్యర్థుల వయోపరిమితి పెంచుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయం ఎంతో మంది యువతకు మేలు చేస్తుందన్నారు.
ఇండియన్ ఆర్మీ కొత్త చీఫ్గా లెఫ్టినెంట్ జనరల్ MANOJ PANDEY నియామకం కానున్నారు. ప్రస్తుతం ఆర్మీ చీఫ్గా కొనసాగుతున్న జనరల్ ఎమ్ఎమ్ నరవాణే ఈ నెలాఖరున రిటైర్ కానున్నారు.
కశ్మీర్ లో గత కొద్ది రోజులుగా మైనార్టీలైన హిందువులు,సిక్కులతో పాటు స్థానికేతరులను ఉగ్రవాదులు కాల్చిచంపుతున్న విషయం తెలిసిందే. గడిచిన రెండు వారాల్లో శ్రీనగర్ సహా కశ్మీర్ లో
వాస్తవాధీన రేఖ వద్ద కాల్పుల విరమణ కోసం భారత్-పాకిస్తాన్ మధ్య ఫిబ్రవరి-25న కుదిరిన శాంతి ఒప్పందానికి 100 రోజులు పూర్తి అయిన సందర్భంగా కశ్మీర్ లో భద్రత పరిస్థితులను సమీక్షించేందుకు బుధవారం రెండు రోజుల పర్యటనకు వెళ్లిన ఆర్మీ చీఫ్..వివిధ ప్రాంతాల
అక్రమంగా సైన్యంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్మీ చీఫ్ మనోజ్ ముకుంద్ నరవణె స్పష్టం చేశారు. తప్పని రుజువైతే ఆ వ్యక్తి సైన్యంలో చేరి 20 ఏళ్లు అయినా సరే తక్షణం తొలగిస్తామని తెలిపారు.
పాకిస్తాన్ ఆర్మీ హఠాత్తుగా శాంతిమంత్రాన్ని జపిస్తోంది. భారత్-పాక్ సంబంధాల విషయంలో గురువారం పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ ఖమర్ జావేద్ బజ్వా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.