Home » Army Chief General Manoj Pandey
ఎల్ఏసీ పై చైనా సైనిక కార్యకలాపాలను పెంచిందన్న వార్తల నేపథ్యంలో ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే గురువారం లేహ్లోని 14 కార్ప్స్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు.