Home » Army chief Naravane
ఇండియన్ ఆర్మీ కొత్త చీఫ్గా లెఫ్టినెంట్ జనరల్ MANOJ PANDEY నియామకం కానున్నారు. ప్రస్తుతం ఆర్మీ చీఫ్గా కొనసాగుతున్న జనరల్ ఎమ్ఎమ్ నరవాణే ఈ నెలాఖరున రిటైర్ కానున్నారు.
డ్రాగన్పై వజ్రాయుధాన్ని ఎక్కుపెట్టింది భారత సైన్యం. K9 - వజ్రా హోవిట్జర్ గన్స్ను గురిపెట్టింది. సరిహద్దు ప్రాంతాల్లో సైనిక సదుపాయాలను పెంచుతున్నట్లు ఆర్మీ చీఫ్ తెలిపారు.
డ్రోన్ల వల్ల కలిగే ముప్పును నిరోధించేందుకు చర్యలు తీసుకోవాలని భారత సైన్యం భావిస్తోంది. భవిష్యత్ ప్రణాళికలో దీనిని చేర్చాలని భారత సైన్యం చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ వెల్లడించారు. గురువారం ఆయన ఓ టీవీ ఛానల్ తో మాట్లాడారు. డ్రోన్లు అందుబాటులోకి �