Home » Army Chopper Crash
తమిళనాడులోని కూనూర్ లో బుధవారం మధ్యాహ్నాం జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన 13మందిలో..ఆంధ్రప్రదేశ్ కు చెందిన వ్యక్తి కూడా ఉన్నారు. చిత్తూరు జిల్లా కురుబలకోట మండలం
తమిళనాడు రాష్ట్రంలోని వెల్లింగ్టన్ లోని ఢిఫెన్స్ స్టాఫ్ కాలేజీలో బుధవారం మధ్యాహ్నాం ఉపన్యాసం ఇవాళ్సి ఉండింది.
తమిళనాడు రాష్ట్రంలోని కూనూర్ కి 7 కిలోమీటర్ల దూరంలో బుధవారం మధ్యాహ్నాం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి చెందిన హెలికాప్టర్ కుప్పకూలిన ప్రమాద ఘటనలో త్రివిధ దళాధిపతి జనరల్ బిపిన్
హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన త్రివిధ దళాధిపతి జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులిక సహా 11 మంది సాయుధ బలగాల మృతదేహాలు గురువారం సాయంత్రంలోగా ఢిల్లీ చేరుకోనున్నట్లు
బుధవారం తమిళనాడులోని కూనూర్ సమీపంలో సైనిక హెలికాఫ్టర్ కూలిన ఘటనలో భారతదేశ తొలి త్రివిధ దళాధిపతి(చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్)జనరల్ బిపిన్ రావత్ మృతి చెందారు.
త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ భార్య మధులిక మరణించినట్లు కొద్ది సేపటి క్రితం
-భారత వాయుసేనకు చెందిన Mi-17V5 హెలికాఫ్టర్ వెల్లింగ్టన్ వెళ్లేందుకు సూలూర్ ఎయిర్ బేస్ నుంచి బుధవారం మధ్యాహ్నాం టేకాఫ్ అయింది.