-
Home » arogyasri
arogyasri
ఏపీలో ఎన్టీఆర్ వైద్య సేవలు బంద్.. కారణం ఇదే
March 31, 2026 / 05:55 PM ISTబకాయిలు అందక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, చిన్న ఆసుపత్రులు మూతపడే పరిస్థితి ఏర్పడిందని అసోసియేషన్ ప్రతినిధులు వాపోయారు.
Employees Health Scheme : ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్.. ఆరోగ్యశ్రీ తరహాలోనే ఈహెచ్ఎస్
August 13, 2022 / 06:11 PM ISTప్రభుత్వ ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఆరోగ్యశ్రీ తరహాలోనే ప్రభుత్వ ఉద్యోగులు.. ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ (ఈహెచ్ఎస్) కార్డు ద్వారా ఇతర రాష్ట్రాల్లోనూ వైద్య సేవలు పొందొచ్చు. ఈ మేరకు అనుమతి…
Arogyasri : జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆరోగ్యశ్రీ పరిధిలోకి విష జ్వరాలు
September 7, 2021 / 11:33 PM ISTఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలకు ఉపశమనం కలిగించే వార్త చెప్పింది. విష జ్వరాలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి చేర్చింది. ఈ విషయాన్ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు.
CM Jagan : కరోనాతో అనాథలైన పిల్లలను ఆదుకుంటాం, సీఎం జగన్ గొప్ప మనసు
May 17, 2021 / 04:09 PM ISTకరోనా సంక్షోభం వేళ ఏపీ సీఎం జగన్ మానవతా కోణంలో ఆలోచించారు. సీఎం జగన్ పెద్ద మనసు చాటుకున్నారు. కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన పిల్లలకు అండగా నిలవాలని సీఎం జగన్…
Black Fungus Arogyasri : ఆరోగ్యశ్రీ పరిధిలోకి బ్లాక్ ఫంగస్, జగన్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
May 17, 2021 / 03:46 PM ISTకరోనా కష్టకాలంలో పేదలకు అండగా ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ‘బ్లాక్ ఫంగస్’ వ్యాధి చికిత్సను ఆరోగ్య శ్రీ పరిధిలోకి తీసుకొస్తూ ఆదేశాలు జారీ చేసింది. బ్లాక్ ఫంగస్ వ్యాధి సోకినవారికి…
24 గంటల్లోగా కోవిడ్ పరీక్షల ఫలితాలు, అధికారులకు సీఎం జగన్ ఆదేశం
August 25, 2020 / 01:18 PM ISTఏపీ సీఎం జగన్ కొవిడ్ పరీక్షలు, ఫలితాలకు సంబంధించి అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. ఇకపై 24 గంటల్లోగా కరోనా నిర్ధారణ పరీక్షల ఫలితాలు వచ్చేలా చూడాలని అధికారులతో చెప్పారు. దేశంలోనే అత్యధికంగా రాష్ట్రంలో…
కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీ పరిధిలో చేర్చిన ఏపీ ప్రభుత్వం.. ప్రైవేట్ ఆస్పత్రులకు అనుమతి..ధరలు నిర్ణయం
July 9, 2020 / 01:21 AM ISTకరోనా చికిత్సపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీ పరిధిలోకి చేరుస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా బాధితులతోపాటు అనుమానితులకు కూడా వెసులుబాటు కల్పించింది. అనుమానితులతో పాటు…
ప్రతి లోక్ సభ నియోజక వర్గం ఓ జిల్లా : సీఎం వైస్ జగన్
June 24, 2020 / 02:22 AM ISTప్రతి లోక్సభ నియోజకవర్గాన్ని ఒక జిల్లా చేసే యోచనలో ఉన్నట్టు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి చెప్పారు. ఆయన నిన్న సచివాలయం నుంచి పలు సంక్షేమ కార్యక్రమాలు, అభివృధ్ది పధకాలపై వీడియో కాన్ఫరెన్స్…
అందరికీ ఆరోగ్యం.. ఆరోగ్యశ్రీ పథకం: రూ. వెయ్యి దాటితే వైద్యం ఉచితం.. ప్రభుత్వం ఉత్తర్వులు
January 1, 2020 / 02:54 AM ISTఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పైలెట్ ప్రాజెక్ట్గా ప్రకటించిన పథకం ఆరోగ్యశ్రీ. రాష్ట్ర పౌరులకు తెల్ల రేషన్ కార్డు పరిధిలోకి వచ్చే వ్యక్తుల వైద్యానికి ఖర్చు రూ.వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం…
నెలకు రూ.5వేలు : ఏపీలో కొత్త పథకం ప్రారంభం
December 2, 2019 / 10:08 AM ISTఅధికారంలోకి వచ్చాక ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలు, స్కీమ్ లు తీసుకొచ్చిన జగన్ ప్రభుత్వం.. తాజాగా మరో పథకాన్ని ప్రారంభించింది. అదే వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా. రోగులకు