Home » Arpita Mukherjee
బెంగాల్ టీచర్ల రిక్రూట్మెంట్ స్కాంలో అరెస్టైన మాజీ మంత్రి పార్థా ఛటర్జీ, ఆయన సన్నిహితురాలు అర్పితా ముఖర్జీ కోర్టు విచారణలో కన్నీళ్లు పెట్టుకున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా ప్రశాంతమైన జీవితం గడపాలి అనుకుంటున్నట్లు కోర్టుకు తెలిపారు.
పశ్చిమ బెంగాల్ టీచర్ల రిక్రూట్మెంట్ స్కాంలో అరెస్టైన బెంగాలీ నటి అర్పితా ముఖర్జీకి ప్రాణహాని ఉన్నట్లు ఇంటెలిజెన్స్ ద్వారా సమాచారం అందిందని ఈడీ తెలిపింది. అందుకే ఆమెకు ప్రత్యేక భద్రత ఏర్పాటు చేయాలని కోర్టును కోరింది.
ఈడీ అదుపులో ఉన్న పార్థ ఛటర్జీ, ఆయన సన్నిహితురాలు అర్పిత ముఖర్జీలకు సంబంధించి మరో షాకింగ్ అంశం వెలుగుచూసింది. అర్పిత ముఖర్జీ పేరిట భారీ సంఖ్యలో ఎల్ఐసీ పాలసీలు ఉన్నట్టు ఈడీ అధికారులు గుర్తించారు. అర్పిత ముఖర్జీ పేరు మీద ఏకంగా 31 లైఫ్ ఇన్సూరెన్�
బెంగాలీ నటి అర్పితా ముఖర్జీ కోల్కతాలోని ఖరీదైన ఫ్లాట్లలో నివసిస్తుంటే.. ఆమె తల్లి మినాటీ ముఖర్జీ మాత్రం పాత ఇంటిలోనే జీవిస్తున్నారు. దాదాపు యాభై ఏళ్ల క్రితంనాటి పూర్వీకుల ఇంట్లోనే ఆమె ఉంటున్నారు.
పశ్చిమ బెంగాల్ పాఠశాల ఉపాధ్యాయ నియామకాల కుంభకోణం కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈడీ (Enforcement Directorate) అధికారులు కేసులో విచారణనను వేగవంతం చేసినాకొద్దీ వెలుగులోకి కొత్త విషయాలు వస్తున్నాయి.
పార్థ ఛటర్జీకి పరిచయం అయినప్పటి నుంచి ఈ మూడు సంస్థలకు అర్పితా ముఖర్జీ డైరెక్టర్గా ఉన్నట్లు తెలుస్తోంది. అర్పితా ముఖర్జీ ఫ్లాటులో నిన్న ఉదయమే అధికారులు రూ.27.9 కోట్లు, ఆరు కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. మరికొన్ని చోట్ల కూ�
బెంగాల్ మంత్రి సన్నిహితురాలు అర్పితా ముఖర్జీకి చెందిన మరో ఇంట్లో తాజాగా భారీగా నగదు బయటపడింది. మరో రూ.29 కోట్లను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు ఈ కేసులో దొరికిన నగదు మొత్తం రూ.50 కోట్లు.
పశ్చిమ బెంగాల్లో ఉద్యోగ నియామకాల స్కామ్ కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. నటి అర్పిత ముఖర్జీ పలు ఆసక్తి కర విషయాలు వెల్లడించారు.
అర్పితా ముఖర్జీ.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మారుమోగుతున్న పేరు. రెండు రోజుల క్రితం ఈడీ పలువురు మంత్రులు, అధికారుల ఇండ్లలో దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో పశ్చిమ బెంగాల్ మంత్రి పార్థా ఛటర్జీతో పాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఇందు�