Home » Arrest
Republic TV Editor-in-Chief Arnab Goswami arrested రిపబ్లిక్ టీవీ ఎడిటర్-ఇన్- చీఫ్ అర్నాబ్ గోస్వామిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. ఇవాళ(నవంబర్-4,2020)ఉదయం పెద్ద సంఖ్యలో అర్నాబ్ నివాసానికి వెళ్లిన అలీబాగ్ పోలీసు బృందం ఆయనను అరెస్ట్ చేశారు. ఓ సూసైడ్ కేసులో అర్నాబ్ ని అరెస్ట్ చే
Delhi Hospital: హాస్పిటల్లో పనిచేసే సెక్యూరిటీ గార్డుతో సహా ముగ్గురు వ్యక్తులు కలిసి మహిళను రేప్ చేశారు. కంప్లైంట్లో బాధిత మహిళ.. హాస్పిటల్ సెక్యూరిటీ తనతో పాటు వచ్చిన కుటుంబ సభ్యులను కలుసుకునేందుకు పార్కింగ్ తీసుకెళుతూ నమ్మించాడు. ఆ పార్కింగ్ ప్
Hyderabad : దేవాలయాల్లో పనిచేసే పూజారుల్ని అయ్యవార్లు అంటారు. వేదాలు..శాస్త్రాలు చదివి భక్తులకు,దేవుళ్లకు మధ్య వారధిగా ఉండే పూజారుల్ని ఎంతో గౌరవంగా చూస్తాం. అటువంటి పూజారి విచక్షణ మరిచిపోయాడు. కామవాంఛలతో ఓ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ద
Ornaments: గర్ల్ ఫ్రెండ్ నుంచి భారీగా అంటే రూ.60లక్షల విలువైన గోల్డ్ కొట్టేశాడు. ముంబైలోని ఓషివరా పోలీసులు ఘటనపై కేసు ఫైల్ చేశారు. సల్మాన్ జుబేర్ పర్వేజ్ అనే వ్యక్తి బెట్టింగ్లు వేస్తుండే వాడు. స్టేజి డ్యాన్సర్ గా పనిచేస్తున్న యువతితో ఫ్రెండ్ షిప్
Chalo Guntur Dist Jail : రాజధాని ఎస్సీ, ఐకాస, అమరావతి పరిరక్షణ సమితి పిలుపునిచ్చిన చలో గుంటూరు జైలు కార్యక్రమంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. అమరావతి రైతులను అరెస్టు చేసి వారికి సంకెళ్లు వేసి తరలించినందుకు నిరసనగా..చలో గుంటూరు జైలుకు పిలుపునిచ్చింది. 2020
Haryanaలో 21 సంవత్సరాల స్టూడెంట్ను నడిరోడ్డుపై హత్య చేసిన దుండగులు మెరుపువేగంతో పారిపోయారు. అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో ఘటన రికార్డ్ అవడంతో నిజం బయటపడింది. ఢిల్లీకి 30కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతంలో యువతిని ముందుగా కార్లోకి తీసేందుకు ప్రయత్ని
luxury robbers: ఫ్లైట్లో వస్తారు.. ATMల చుట్టూ రెక్కీ చేస్తారు… అదును చోసి డబ్బంతా దోచేస్తారు.. ఎవ్వరికీ దొరక్కుండా తీరా ఫ్లైట్లోనే చెక్కేస్తారు… ఇదీ కొత్త రకం లగ్జరీ దొంగల చోరీ స్టైల్. ఈజీ మనీ కోసం అలవాటు పడ్డ ఇద్దరు దొంగలు ATMలలో చోరీలు చేస్తూ లగ్జ�
Delhi పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్పై ఒకే రోజు నాలుగు లైంగిక వేధింపు కేసులు నమోదయ్యాయి. అక్టోబరు 17న ముగ్గురు మహిళలు ఢిల్లీ ద్వారక స్టేషన్లో ఓ వ్యక్తి గ్రే కలర్ Baleno కారులో వచ్చి వేధించాడని కేసు ఫైల్ చేశారు. ఉదయం 8నుంచి 9మధ్యలో జరిగిన ఈ ఘటనపై నాలుగో వ్యక
divya tejaswini murder case: సంచలనం సృష్టించిన విజయవాడ దివ్య తేజస్విని మర్డర్ కేసులో.. నిందితుడు నాగేంద్ర అరెస్టుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు. గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న నాగేంద్ర దాదాపుగా కోలుకున్నాడు. ఇప్పటికే వైద్యులు పలు శస�
4 Of Family Mortgaged Delhi Metro Land బ్యాంకు లోను కోసం ఓ కుటుంబంలోని నలుగురు సభ్యులు ఏకంగా ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ స్థలాన్నే తాకట్టు పెట్టారు. మెట్రో స్థలం ఒక్కటే కాదు.. ఎక్కడెక్కడో ఉన్న భూములను ఎంచుకొని, నకిలీ పట్టాలు సృష్టించి, వాటినే మళ్లీ మళ్లీ తాకట్�