Home » arrested
#SandalwoodDrugScandal కర్నాటక ఫిల్మ్ ఇండస్ట్రీని డ్రగ్స్ కేసు కుదిపేస్తోంది..నటి రాగిణి ద్వివేది ఇంట్లో సోదాలు చేసిన క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కీలక ఆధారాలు లభించడంతో ఆమెని అరెస్ట్ చేసారు. దీంతో బాలీవుడ్ నుంచి బిగినైన ఈ చిచ్చు ఇప్పుడు శాండల్వుడ్ సెలబ్ర�
కొద్ది రోజుల్లో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ తరుణంలో పార్లమెంట్ భవనం ఎదుట అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తిని సెంట్రల్ రిజర్వ్ పోలీసులు అదుపులోకి తీసుకోవడం కలకలం రేపింది. ఇతను బడ్గామ్ జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తించ�
కరోనా వార్డులో మహిళా కానిస్టేబుల్ పై తోటి ఉద్యోగి అత్యాచారం జరిపాడు. ఈ ఘటన జార్ఖండ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఆమె కేకలు వేయకుండా..నోరు మూసి మరీ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. చట్టాలను రక్షించాల్సిన వ్యక్తి..బాధితులకు అండగా ఉండాల్సిన కానిస్టేబ�
మూడేళ్ల బాలుడిని కిడ్నాప్ చేసి కోటి రూపాయలు డిమాండ్ చేసిన వ్యక్తిని తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా పోలీసులు కేవలం రెండుగంటల్లోనే పట్టుకుని కటకటాల్లో పడేశారు. సొంత బంధువే ఈ కిడ్నాప్ కు పాల్పడ్డాడు. కానీ దొరికిపోయి కటకటాల్లో పడ్డాడు. వేసు�
బెంగళూరులో వివాదాస్పద పోస్టు చేసిన అనంతరం ఎలాంటి వాతావరణం నెలకొన్నదో అందరికీ తెలిసిందే. కర్నాటక రాష్ట్రంలోని రాయచూర్ జిల్లాలో సేమ్ సీన్ నెలకొంది. కానీ..అల్లర్లు కాకుండా..పోలీసులు సమయస్పూర్తిగా వ్యవహరించడంతో ఎలాంటి ఘటనలు చోటు చేసుకోలేదు. ద
భారతదేశంలో ఓ వైపు కరోనా భయపడుతున్నా..కామాంధులు మాత్రం రెచ్చిపోతున్నారు. సభ్య సమాజం తలదించుకొనేలా వ్యవహరిస్తున్నారు. అభం, శుభం తెలియని పసికందుల నుంచి మొదలుకుని..ముసలి వాళ్లపై అత్యాచారాలకు పాల్పడుతున్నారు. తాజాగా త్రిపురలో 15 సంవత్సరాల బాలిక�
పలు నేరాలతో సంబంధం ఉన్న జంగిల్ బాయ్ రాంబాబును ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతని తలపై 25 వేల రూపాయల రివార్డు కూడా ఉంది. హత్యలు చేసి పోలీసుల నుంచి తప్పించుకోటానికి అడవుల్లోకి వెళ్లిపోతూండటంతో రాంబాబు జంగిల్ బాయ్ గా పోలీసు రికార్డుల్లో కెక్�
స్మార్ట్ ఫోన్ల వినియోగం, సోషల్ మీడియా వినియోగం బాగా పెరిగాక కుప్పలు తెప్పలుగా ఆన్ లైన్ గేమ్స్ వచ్చి చేరుతున్నాయి. యాప్ ల ద్వారా, ఇతర మర్గాల ద్వారా వినియోగ దారులను ఆకర్షించి వారి జేబులు గుల్ల చేస్తున్నాయి. ఈ కామర్స్ పేరుతో సంస్ధల్ని, వెబ్ సైట్
దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో నిందితుడు 12 ఏళ్ల బాలికపై దాడి చేసి..హింసించి..అత్యాచారానికి పాల్పడ్డాడు. రక్తపు మడుగులో కొట్టుమిట్టాడిన ఆ బాలికను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన తనను కలిచివేసిందని, అనా�
సింగపూర్ లో ఉన్నఓ పురాతన దేవాలయ పూజారీని అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. అతను దొంగతనం చేశాడనే ఆరోపణలపై అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడిస్తున్నారు. ఆలయానికి సంబంధించిన బంగారు ఆభరణాలు కనిపించకపోవడంతో పూజారీని అదుపులోకి తీసుకున్నారు. పూజ