Home » Arunachalam Giri pradakshinam
పంచభూతలింగ క్షేత్రాలలో ఒకటైన తిరువణ్ణామలైలో రేపటి నుంచి కోవిడ్ నిబంధనలు కఠినంగా అమలు చేస్తామని జిల్లా కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు.
అరుణాచలేశ్వరుడి భక్తులకు తిరువణ్ణామలై కలెక్టర్ షాకింగ్ న్యూస్ చెప్పారు. కరోనా వైరస్ నేపధ్యంలో ఈనెల 17వ తేదీ నుంచి 20వ తేదీవరకు తిరువణ్ణామలై లో జరిగే కార్తీక దీపోత్సవానికి భక్తుల