Home » Asani cyclone
గురువారం ఉదయానికి నర్సాపురం, యానాం, కాకినాడ, తుని, విశాఖ జిల్లా మీదుగా పయనిస్తుంది. తుఫాను ప్రభావంతో ఆయా ప్రాంతాల్లో గంటకు 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తున్నాయి
అసని తుపాను నేపథ్యంలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం 24 గంటలు అందుబాటులో ఉండేలా హెల్ప్లైన్ నెంబర్లను ఏర్పాటు చేసింది. అత్యవసర సహాయం కోసం 1070, 18004250101 నెంబర్లకు కాల్ చేయాలని ఏపీ విపత్తుల నిర్వహణా సంస్థ, విశాఖ పట్నం సూచించింది.
ప్రజలకు ఎలాంటి ముప్పు రాకుండా చూడాలని తెలిపారు. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని వెల్లడించారు. అవసరమైన చోట సహాయ, పునరావాస శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు.
కొన్ని గంటల్లో వాయువ్య దిశగా పయనించి కొనసీమ అంతర్వేది వద్ద భూభాగంపైకి వచ్చే అవకాశం ఉంది. సాయంత్రానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి చేరుకునే అవకాశం ఉంది.
బుధవారం నుంచి రాబోయే మూడు రోజుల్లో తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలంగాణ వాతావరణ శాఖ, హైదరాబాద్ కేంద్రం తెలిపింది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో అక్కడక్
అసని తుపాన్ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు సూచనలిస్తూ అప్రమత్తం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అసానీ తుఫాన్ రెండు రాష్ట్రాలను గడగడలాడిస్తోంది. అసని తీవ్ర తుఫాన్ మరికొన్ని గంటల్లో కోస్తాంధ్ర తీరం దాటనుంది.
బుధవారం జరగాల్సిన ఇంటర్ మొదటి సంవత్సరం గణితం పేపర్ -1ఎ సహా..వృక్షశాస్త్రం, పౌరశాస్త్రం పరీక్షలు వాయిదా వేశారు.
2014లో హుద్ హుద్ తుఫాను బీభత్సం తర్వాత విశాఖ తీరానికి 13 నెంబర్ హెచ్చరిక జారీ చేయడం ఇదే తొలిసారని విశాఖ వాతావరణ కేంద్రం డైరెక్టర్ సునంద తెలిపారు.
అసని తుపాను.. దిశ మార్చుకుంది. రేపు సాయంత్రానికి తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. తుపాను ప్రభావంతో.. ఇప్పటికే ఏపీలో భారీ వర్షాలు పడుతున్నాయి.