asests

    మూసూద్ పై చర్యలకు ఆదేశించిన పాక్

    May 3, 2019 / 04:14 AM IST

    భారత్ లో అనేక ఉగ్రదాడులకు పాల్పడిన జైషే మహమ్మద్  ఉగ్రసంస్థ చీఫ్ మసూద్‌ అజహర్‌ ను బుధవారం(మే-1,2019) గ్లోబల్ టెర్రరిస్ట్ గా ఐక్యరాజ్యసమితి ప్రకటించిన సందర్భంగా అతడిపై పాకిస్థాన్‌ ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. నిబంధనల ప్రకారం మసూద్ ఆస్తులన�

10TV Telugu News