ASHA JYOTHI

    న్యాయం కోసం ఇంకెన్నాళ్లు తిరగాలి..10టీవీతో నిర్భయ తల్లి

    January 31, 2020 / 01:49 PM IST

    దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో దోషులకు ఉరిశిక్ష అమలుపై స్టే విధిస్తూ ఇవాళ(జనవరి-31,2020)పటియాలా కోర్టు తీర్పు ఇవ్వడంపై నిర్భయ తల్లి ఆశాదేవి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కోర్టు ప్రాంగణంలోనే ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. దోషుల తర�

10TV Telugu News