Home » Ashish Mishra
రైతులపైకి ఎస్యూవీ వాహనం దూసుకెళ్లడంతో నలుగురు రైతులు మరణించిన ఘటనలో ప్రధాన నిందితుడిగా ఉన్న ఆశిష్ మిశ్రాకు బెయిల్ లభించింది. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జేకే మహేశ్వరి ఆధ్వర్యంలోని బెంచ్ ఈ ఆదేశాలు జారీ చేసింది. ఆశిష్ మిశ్రా ప్రస్తుత కేంద్
ఆశిష్ మిశ్రాకు వ్యతిరేకంగా తీర్పును వెలువరించింది. విచారణలో సమయంలో బాధితుల హక్కును నిరాకరించబడిందని.. అలహాబాద్ హైకోర్టు అధికార పరిధిని మించిపోయిందని...
లఖింపూర్ ఖేరీ కేసులో ప్రధాన నిందితుడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా అలియాస్ టెనీ కొడుకు ఆశిష్ మిశ్రా జైలు నుంచి బయటకు వచ్చాడు.
ఉత్తరప్రదేశ్ లోని లఖింపూర్ ఖేరిలో గతేడాది అక్టోబర్ 3న జరిగిన రైతుల హత్య కేసు ఘటనలో ప్రధాన నిందితుడిగా చెప్పబడిన ఆశిష్ మిశ్రకి మరో 24 గంటల్లో బెయిల్ రానుంది.
దేశ్యాప్తంగా సంచలనం రేసిన లఖింపూర్ హింసాకాండ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) చార్జిషీట్ నమోదు చేసింది. యూపీలోని లఖింపూర్ ఖేరి జిల్లా టికునియా గ్రామంలో హింసాకాండ జరిగిన
అక్టోబర్-3,2021న ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరి జిల్లాలో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులపై కేంద్ర హోం శాఖ సహాయమంత్రి, స్థానిక ఎంపీ
ఈ నెల ప్రారంభంలో ఉత్తరప్రదేశ్ లోని లఖింపూర్ ఖేరీ హింసాత్మక ఘటనలో ప్రధాన నిందితుడిగా ప్రస్తుతం జైలులో పోలీస్ రిమాండ్ లో ఉన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు
దేశవ్యాప్తంగా కలకలం రేపిన లఖింపూర్ ఖేరీ ఘటనపై దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)...గురువారం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా సహా
ఉత్తర్ప్రదేశ్ లోని లఖింపూర్ ఖేరి జిల్లాలో ఈనెల 3న జరిగిన ఘటనలో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాకు 3 రోజుల
లఖింపూర్ ఖేరి హింసాత్మక ఘటన కేసులో నిందితుడు ఆశిష్ మిశ్రాను నేడు రిమాండ్కు తరలించే అవకాశముంది. ఆశిష్ మిశ్రాను రిమాండ్కు అనుమతించాలని జడ్జీకి పోలీసులు దరఖాస్తు సమర్పించారు.