Home » ashok gajapathi raju petition
మాన్సాస్ వివాదంపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. చైర్మన్ అశోక్ గజపతిరాజు ఆదేశాలను ఈవో పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. చైర్మన్ ఆదేశాలను పక్కన పెట్టకూడదన్న న్యాయస్థానం, మాన్సాస్ ఈవో వ్యవహారశైలిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.