Home » Ashok Gajapathiraju
రాష్ట్రంలో అస్థిరత పెద్ద స్ధాయిలో నెలకొందని టీడీపీ నేత అశోక్ గజపతిరాజు వ్యాఖ్యానించారు. జగన్ నిర్ణయాలతో జనానికి తీవ్ర నష్టం అన్నారు. వికేంద్రీకరణ పేరుతో మోసం చేస్తున్నారని అన్నారు.
సింహాచలం దేవస్థానం చైర్మన్ అశోక్ గజపతిరాజుపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి విమర్శలు చేశారు. ధర్మకర్తవా...అధర్మ కర్తవా అని అశోక్ గజపతిపై వ్యాఖ్యాలు చేశారు. బహిరంగ చర్చకు సవాలు చేశారు.
మాన్సాస్ ట్రస్ట్ చైర్ పర్సన్ సంచయిత గజపతి రాజు కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు మధ్య వార్ కొనసాగుతూనే ఉంది. తాజాగా ట్విట్టర్ లో అశోక్ గజపతిరాజుపై ఆమె తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. సేవ్ మాన్సాస్ పేరుతో అశోక్ గారు చేస్తున్నది నిజాని