Home » Ashok Inter
ఇంటర్ బోర్డు వ్యవహారంపై హైకోర్టులో దాఖలైన పిటిషన్పై వాదనలు ముగిశాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. 2019, ఏప్రిల్ 29వ తేదీ సోమవారం కోర్టు విచారణ జరిపింది. ఫెయిలైన విద్యార్థులకు రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ జరుపుతామని ఇంటర్ బో�