Home » ashramam
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ కుటుంబం వరణాసి యాత్రకు వచ్చి ఇక్కడి ఆశ్రమంలో ఆత్మహత్య చేసుకున్న ఘటన వెలుగుచూసింది.ఆర్థిక సమస్యలతో నలుగురు కుటుంబసభ్యులు ఆత్మహత్యకు పాల్పడ్డారని పోలీసులు చెప్పారు. తెలుగులో రాసిన సూసైడ్ నోట్ను పోలీసు�
హైదరాబాద్ నగర శివారు శంషాబాద్ మండలం ముచ్చింతల్ గ్రామంలోని చినజీయర్ స్వామి ఆశ్రమంలో నిర్వహించిన తిరునక్షత్ర వేడుకలో టీడీపీ చీఫ్ చంద్రబాబు పాల్గొన్నారు. చినజీయర్ పుట్టిన రోజు కార్యక్రమాల్లో భాగంగా 5వ రోజు తిరునక్షత్ర వేడుకలు నిర్వహించారు.