Home » Ashwani Sharma
వచ్చే ఏడాది ప్రారంభంలో జరగనున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 117 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తుందని పంజాబ్ బీజేపీ అధ్యక్షుడు అశ్వనీ శర్మ తెలిపారు.