Ashwathama

    ఆర్టీసీ సమ్మె : క్షీణిస్తున్న అశ్వత్థామరెడ్డి ఆరోగ్యం

    November 17, 2019 / 08:44 AM IST

    తెలంగాణలో ఆర్టీసీ సమ్మె కాక రేపుతోంది. తమ ఆందోళనలను ఉధృతం చేస్తున్న కార్మికులు.. 44వ రోజు సమ్మెను కొనసాగిస్తున్నారు. ఇటు.. ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి తన నివాసంలో చేపట్టిన నిరాహార దీక్ష రెండోరోజుకి చేరింది. అయితే ఆయన ఆరోగ్యం క్షీణి

10TV Telugu News