Home » Ashwini Kumar Choubey
మూడేళ్లలో పులుల దాడుల్లో దేశవ్యాప్తంగా 125 మంది మరణించినట్లు కేంద్రం వెల్లడించింది. అలాగే మూడేళ్లలో 329 పులులు కూడా ప్రాణాలు కోల్పోయాయి. కేంద్ర పర్యావరణ శాఖ పార్లమెంటులో వెల్లడించిన వివరాలివి.
216 అడుగుల పంచలోహ సమతామూర్తి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి 2022 ఫిబ్రవరి 2నుంచి 14 వరకు అత్యంత వైభవోపేతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు