Home » Ashwini Kumar Tewari
సకాలంలో EMI చెల్లించని వారి కోసం కొత్త విధానం తీసుకొచ్చింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. చాక్లెట్ బాక్స్తో వారి ఇంటికి వెళ్లి రిమైండ్ చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఈ విధానం పైలట్ దశలో ఉంది.