Home » Asia
సింగపూర్లో కోవిడ్-19 కేసుల్లో గణనీయమైన పెరుగుదల ఉంది. వీటిలో ఎక్కువ భాగం JN.1 వేరియంట్ కారణం.
రోగనిరోధక శక్తి తగ్గడం వంటి కారణాల వల్ల ఈ పెరుగుదల సంభవించిందని మంత్రిత్వ శాఖ పేర్కొంది.
దేశంలో భారీ స్థాయిలో హెలికాప్టర్లు, వాటి సామగ్రి వంటివి తయారు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. ఆధునిక సాంకేతికతతో భారత్ వీటిని తయారు చేయబోతుంది. బెంగళూరు సరిహద్దులోని యలహంక ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ప్రాంతంలో ఈ ఎయిర్ షో జరుగుతుంద�
‘ఆత్మనిర్భర్ భారత్’ ద్వారా దేశంలోనే సొంతంగా ఆయుధాలు, హెలికాప్టర్ల వంటివి తయారు చేయాలని కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా హెచ్ఏఎల్ సంస్థ హెలికాప్టర్ల తయారీ కేంద్రాన్ని ప్రారంభించబోతుంది. ఈ ఫ్యాక్టరీని ప్రధాని మోదీ జాతికి
సగటున 9.8 శాతం పెరుగుదల ఉంటుంది. కార్న్ ఫెర్రీ సంస్థ మన దేశంలోని 818 సంస్థలను సర్వే చేసి ఈ విషయాలు వెల్లడించింది. ఈ సంస్థ సర్వే చేసిన కంపెనీలు మొత్తంగా 8,00,000 ఉద్యోగాల్ని కల్పిస్తున్నాయి. మన దేశంలో సగటున 9.8 శాతం పెరుగుదల ఉండొచ్చు.
ప్రముఖ భారతీయ మహిళా వ్యాపారవేత్త సావిత్రి జిందాల్ ఆసియాలోనే అత్యంత సంపన్నురాలిగా నిలిచారు. బ్లూమ్బర్గ్ సంస్థ ఆసియాకు సంబంధించి ప్రకటించిన మహిళా సంపన్నుల జాబితాలో ఆమె అగ్రస్థానం సాధించారు.
ఆసియాలో అత్యంత ఖరీదైన అపార్ట్మెంట్ హాంగ్కాంగ్లో అమ్ముడైంది. భారతీయ రూపాయల్లో రూ. 610కోట్లకు అపార్ట్మెంట్ అమ్ముడుపోయింది.
ఆసియాలో ఆధిపత్యం కోసం చైనా చేయని ప్రయత్నం లేదు. ప్రపంచమంతా వ్యతిరేకించే వారిని ఆ దేశం దగ్గరకు తీసుకుంటోంది. మరీ ముఖ్యంగా అమెరికాకు ఎవరు శత్రువులైతే వారిని మిత్రులుగా మార్చుకుంటోంది.
Dawki River In Meghalaya Cleanest River In Asia: ఈ రోజుల్లో కాలుష్యం కానిది ఏదీ లేదు. గాలి, నీరు, భూమి.. అన్నీ కలుషితమే. స్వచ్చమైనది, పరిశుభ్రమైనది ఏదీ లేదు, ఎక్కడా కనిపించదు. స్వచ్చత, పరిశుభ్రత గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. భూతద్దం పెట్టి వెతికినా.. పరిశుభ్రత క�
సౌర విద్యుత్కు భారత్ అత్యంత ఆకర్షణీయ మార్కెట్ అని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. కచ్చితమైన, శుద్ధమైన, ప్రమాదరహిత సౌరవిద్యుత్ను భారత్ ఉత్పత్తి చేస్తోందని, సౌర విద్యుత్ ఉత్పత్తి చేసే ప్రథమ 5 దేశాల్లో భారత్ స్థానం సంపాదించిందని మోడీ అన�