Home » Asia Cup-2023 tournament in Pakistan.
పాక్ కు టీమిండియా వచ్చి క్రికెట్ ఆడాలని షాహిద్ అఫ్రిదీ కోరుకుంటున్నారు. క్రికెట్ వల్ల ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు మెరుగుపడతాయని భావిస్తున్నారు. చివరిసారిగా, ఆసియా కప్-2008లో ఆడడానికి పాక్ కు టీమిండియా వెళ్లింది.
వచ్చే ఏడాది పాకిస్థాన్ లో జరిగే ఆసియా కప్ టోర్నీలో భారత్ జట్టు పాల్గోదని బీసీసీఐ ప్రకటించిన విషయం విధితమే. దీంతో పాక్ క్రికెట్ బోర్డు బీసీసీఐ నిర్ణయాన్ని తప్పుబట్టింది. నిర్ణయం మార్చుకోకపోతే వచ్చే ఏడాది భారత్లో జరిగే ప్రపంచ్ కప్ను బహిష్
ఆసియా కప్ -2023 టోర్నీ పాకిస్థాన్లో జరగనుంది. అయితే, ఈ టోర్నీకి భారత్ జట్టును పంపించే విషయంలో బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే ఆసక్తి క్రికెట్ అభిమానుల్లో నెలకొంది. టోర్నీకి భారత్ జట్టును పంపించే విషయంలో బీసీసీఐ సానుకూలంగా ఉన్నట్లు తెలు�