Home » ASP
ఫోనులో మాట్లాడుతూనే సాక్షాత్తూ ముఖ్యమంత్రికే నిర్లక్ష్యంగా శాల్యూట్ చేసిన ఏఎస్పీపై ప్రభుత్వం బదిలీ వేటు వేసిన ఉదంతం ఉత్తరాఖండ్ రాష్ట్రంలో తాజాగా వెలుగుచూసింది. ముఖ్యమంత్రి తన హెలికాప్టర్ నుంచి దిగగానే, కోట్ద్వార్ అడిషనల్ సూపరింటెండెం
2012 బ్యాచ్ కి చెందిన 40 మంది డీఎస్పీలను ఏఎస్పీలుగా పదోన్నతి కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది.
అమరావతి ప్రాంత గ్రామాల్లో సకల జనుల సమ్మెను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో మందడంలో ధర్నా చేస్తున్న మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకునే క్రమంలో కొంతమంది మహిళలకు తీవ్రంగా గాయాలయ్యాయి. దీనిపై ఏఎస్సీ చక్రవర్తి మాట్లాడుతూ..మహిళలపై తాము దాడి
దేశంలోనే అత్యంత తక్కువ వయస్సులో ఐపీఎస్ ఆఫీసర్గా రికార్డు క్రియేట్ చెయ్యబోతున్నారు ఓ యువకుడు. గుజరాత్కు చెందిన ఆ యువకుడు 22ఏళ్లకే ఐపీఎస్ ఆఫీసర్గా బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధం అయ్యారు. గుజరాత్లోని పాలంపూర్ పట్టణం కనోదర్ గ్రామానికి �