Home » Assam CM
అల్లర్లు, దహనాలను ప్రేరేపించడానికి ఇది స్పష్టమైన ఉదాహరణగా పేర్కొంటూ.. హిమంత బిస్వా శర్మపై భారత శిక్షాస్మృతిలోని సెక్షన్లు 153, 115/436 కింద కేసు నమోదు చేశారు. ముఖ్యమంత్రి ప్రకటన ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాలో ప్రచారం అయిందని, అస్సాంలో కూడా అ
భారత్ అని మాట్లాడటం, రాయడంలో ఏం సమస్య వస్తోంది? పురావస్తు కాలంలో మన దేశం పేరు భారత్ అని ఉంది. రాజ్యాంగంలో కూడా స్పష్టంగా చెప్పారు. వారు అనవసరంగా, ఉద్దేశపూర్వకంగా గందరగోళాన్ని సృష్టిస్తున్నారు. ఇది దురదృష్టకరం
2019లో కర్నాటకలోని కోలార్లో జరిగిన ఎన్నికలకు ముందు జరిగిన ర్యాలీలో “దొంగలందరికీ మోదీ అనే ఇంటిపేరు ఎలా వచ్చింది?” అని రాహుల్ వ్యాఖ్యానించారు. దీనిపై పరువునష్టం రాహుల్ మొత్తం మోదీ సమాజాన్ని అవమానించారని ఆరోపిస్తూ గుజరాత్ మాజీ మంత్రి ఒకరు పరు
మైనర్లను పెళ్లిచేసుకున్న వేలమందిని రాబోయే ఐదారు నెలల్లో అరెస్టులు చేయిస్తామని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ ప్రకటించారు. 14 ఏళ్లలోపు బాలికలను పెళ్లి చేసుకుని భర్తలైనవారిని వదిలిపెట్టేది లేదని గువాహటిలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన స్
భజరంగ్ దళ్, ఆర్ఎస్ఎస్ సంఘాలకు చెందిన కొంత మంది గుహవాటిలో ఓ సినిమా థియేటర్లో ‘పఠాన్’ సినిమా పోస్టర్లను చించేశారు. అలాగే ఆ సినిమాను అడ్డుకుంటామని ప్రకటించారు. థియేటర్లో హంగామా సృష్టించారు. దీంతో అస్సాం ముఖ్యమంత్రికి షారూఖ్ ఖాన్ ఫోన్ చేసి రక్�
మొదటి పాట విడుదలైన అనంతరమే బట్టలు అభ్యంతరకరంగా ఉన్నాయని, మరింకేదో అంటూ రైట్ వింగ్ సహా భారతీయ జనతా పార్టీ నేతలు తీవ్ర అబ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. బీజేపీకి చెందిన గ్రామ స్థాయి కార్యకర్త నుంచి కేంద్ర మంత్రి వరకు ఈ సినిమాపై తమ అభిప్రాయాలన�
పోమువా ముస్లింలు అంటే బెంగాలీ మాట్లాడే ముస్లింలు. ప్రత్యేకంగా చెప్పాలంటూ తూర్పు బంగ్లాదేశ్ నుంచి అస్సాం వచ్చిన ముస్లింలను పోమువా ముస్లింలు అంటారు. భూమి ఉన్నంతగా పిల్లల్ని కనాలని బద్రుద్దీన్ లాంటి నేతలు మాట్లాడటం సరికాదని, భూమితో స్త్రీల �
అసోం సీఎం హిమంత బిశ్వశర్మ ఇవాళ హైదరాబాద్ లో పర్యటిస్తున్న నేపథ్యంలో మొజంజాహీ మార్కెట్ చౌరస్తా వద్ద జరిగిన ఘటనపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. వేదికపై భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి నాయకుడు భగవంతరావు మాట్లాడుతుండగా స్�
‘‘బీజేపీలేని రాజకీయాలు కావాలని సీఎం కేసీఆర్ మాట్లాడుతున్నారు. కుటుంబం, వంశపారపర్యం లేని రాజకీయాలు కావాలని మేము మాట్లాడుతున్నాం. రెండింటికీ చాలా తేడా ఉంది. హైదరాబాద్లో ఎక్కడ చూసినా కేసీఆర్ కుమారుడు, కుమార్తె ఫొటోలే కనిపిస్తున్నాయి. ఒక్క త
అస్సాం సీఎం హిమంతా బిస్వా కరోనా లాక్ డౌన్ సమయంలో పీపీఈ కిట్ల సరఫరాలో అవకతవకలకు పాల్పడ్డారని ఆమ్ ఆద్మీ నేత మనీశ్ సిసోడియా సంచలన ఆరోపణలు చేశారు.