Assam Rifles patrol

    45 ఏళ్ల తర్వాత చైనా సరిహద్దుల్లో పేలిన తూటా

    September 8, 2020 / 04:55 PM IST

    భారత్, చైనా సరిహద్దులలో డ్రాగన్ పెట్రేగిపోతోంది.. నిబంధనలను తొంగలో తొక్కినా భారత్ తిరిగి ఎదురు ప్రశ్నించడకూడదనే ధోరణితోనే హద్దు మీరుతోంది. తప్పు అని తెలిసినా కూడా కవ్వింపు చర్యలతో భారత బలగాలను రెచ్చగొడుతోంది.. డ్రాగన్ జిత్తులమారి వేషాలను �

10TV Telugu News