Home » Assam Rifles post
ఇండియా భూభాగంలో చైనా ఓ గ్రామాన్ని నిర్మించిందని అమెరికా ఇటీవల ఓ రిపోర్ట్ వెల్లడించింది. అరుణాచల్ ప్రదేశ్ లోని వాస్తవాధీన రేఖ వెంబడి ఉందంటూ అందులో పేర్కొంది.