Home » Assembly Eelections 2023
ఈ సర్వేలో పది శాతం మంది ప్రజలు కేంద్ర మంత్రి (జోధ్పూర్ ఎంపీ) గజేంద్ర సింగ్ షెకావత్ను ముఖ్యమంత్రికి తమ మొదటి ఎంపికగా ప్రకటించారు. కాగా, ఏడు శాతం మంది ప్రజలు రాజ్యవర్ధన్ రాథోడ్ను సీఎంగా ఎంపిక చేశారు.
ఛత్తీస్గఢ్లో నవంబర్ 7, 17 తేదీల్లో రెండు దశల్లో ఎన్నికల పోలింగ్ జరగనుంది. తొలి దశలో బస్తర్ డివిజన్లోని 12 అసెంబ్లీ స్థానాలకు, దుర్గ్ డివిజన్లోని 8 స్థానాలకు పోలింగ్ జరగనుంది.