assembly office

    Telangana Speaker : ఈటలకు స్పీకర్ కార్యాలయం నోటీసులు ..

    September 7, 2022 / 11:38 AM IST

    బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు తెలంగాణ అసెంబ్లీ కార్యాలయం నోటీసులు జారీ చేసింది. అసెంబ్లీ సమావేశాల ప్రారంభం అనంతరం సభ బయట ఈటల రాజేందర్ స్పీకర్ పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ నోటీసులో పేర్కొన్నారు.

10TV Telugu News