assembly office

  • Telangana Speaker : ఈటలకు స్పీకర్ కార్యాలయం నోటీసులు ..

    September 7, 2022 / 11:38 AM IST

    బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు తెలంగాణ అసెంబ్లీ కార్యాలయం నోటీసులు జారీ చేసింది. అసెంబ్లీ సమావేశాల ప్రారంభం అనంతరం సభ బయట ఈటల రాజేందర్ స్పీకర్ పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ నోటీసులో పేర్కొన్నారు.

10TV Telugu News
google preferred