Home » Assembly Speaker Biswajit Daimary
ప్రజలు విద్యుత్ చార్జీలు కట్టలేకపోతే ఫ్యాన్లు వాడటం మానుకోవాలని..దానికి బదులు చెట్లనీడలో కూర్చోవాలని సలహా ఇచ్చారు. ఫ్యాన్లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలు అసలే వినియోగించవద్దని..ఫ్యాన్లకు బదులుగా చెట్లనీడన సేదతీరండి అంటూ వ్యాఖ్యానించారు.