Home » Assembly Speaker Pocharam Srinivas Reddy
నిన్న స్వల్ప లక్షణాలు కనిపించడంతో పోచారంకు కరోనా పరీక్ష చేయగా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అయితే ఎలాంటి సమస్యలు లేనప్పటికీ వైద్యుల సూచనల మేరకు గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చేరారు.