Home » at home program
తెలంగాణ గవర్నర్ తమిళిసై ఆధ్వర్యంలో రాజ్ భవన్ లో ఎట్ హోమ్ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ సహా మంత్రులు, అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు హాజరు కాలేదు.