Home » Atchutapuram SEZ Incident
సేఫ్టీ ఆడిటింగ్ జరిగితే పరిశ్రమలు వెనక్కి పోతాయని మాట్లాడటం అవగాహన రాహిత్యం..
జగన్ మోహన్ రెడ్డి ఎక్స్ గ్రేషియా కోసం మాట్లాడడం విడ్డూరంగా ఉంది. చనిపోయిన వాళ్ళ దగ్గరికి వచ్చి నవ్వుతూ మాట్లాడతారు.
ఎల్జీ పాలిమర్ ప్రమాదం తర్వాత హైపవర్ కమిటీ వేశారు. నామమాత్రంగా చర్యలు తీసుకున్నారు.