atmosphire water generator

    గాలి నుంచి వాటర్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లీటర్ బాటిల్ రూ.5

    December 13, 2019 / 07:44 AM IST

    భారత దేశంలోనే తొలిసారిగా గాలి నుంచి నీటిని తీసే పద్ధతిని ప్రారంభించినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. గాలి నుండి నీటి తీయటం ఏమిటి అని చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. కాని ఇది సాధ్యమే అని సికింద్రాబాద్ రైల్వే అధికారులు చేసి చూపిం�

10TV Telugu News