Home » Attack Case
నిర్మల్ జిల్లా కేంద్రంలోని గాంధీ కూరగాయాల మార్కెట్ లో మున్సిపల్ సిబ్బందిపై దాడి చేసిన ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యుడితో పాటు 8 మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు అయింది. గురువారం (ఏప్రిల్ 18, 2019)న రోడ్డు�
AP స్పీకర్ కోడెలపై దాడి చేసింది ఎవరు ? వారిని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నాలు మొదలు పెట్టారు. దాడి చేసింది ఎవరో గుర్తించేందుకు వీడియో ఫుటేజ్ సహాయం తీసుకుంటున్నారు. ఏప్రిల్ 13వ తేదీ శనివారం ఇనుమెట్ల గ్రామానికి భారీగా పోలీసులు చేరుకున్నారు.
విశాఖపట్టణం : వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ కత్తి కేసులో ఎన్ఐఏకి మొదట్లోనే ఆటంకాలు ఎదురయ్యాయి. కేసుకు సంబంధించిన వివరాలను ఇవ్వాలని విశాఖ పోలీసులను కోరితే…ఇవ్వం…ప్రభుత్వ అనుమతితోనే ఇస్తామని తేల్చిచెప్పింది. దీనితో రాష్ట్ర ప్రభుత్వ డ�