-
Home » Attack on 423 targets
Attack on 423 targets
Ukraine Russia War : యుక్రెయిన్ పై కొనసాగుతున్న రష్యా దాడులు.. 26 స్థావరాలు ధ్వంసం
April 26, 2022 / 09:30 AM IST
రైల్వే వ్యవస్థ, ఇంధన నిల్వలు, మౌలిక వసతులపై రష్యా బాంబులు వేసింది. 5 రైల్వే జంక్షన్లపై రష్యా దాడుల్లో ఐదుగురు యుక్రెయిన్ పౌరులు మృతి చెందారు. అజోవ్ స్తల్ నుంచి ప్రజల తరలింపునకు యుక్రెయిన్.. ఐక్యరాజ్య సమితి సాయం కోరింది.