Home » Attack On Gannavaram TDP Office
గన్నవరం ఘటనలో టీడీపీ నేత పట్టాభితో పాటు మిగిలిన వారికి బెయిల్ మంజూరు చేసింది ఎస్సీ, ఎస్టీ కోర్టు. కస్టడీ పిటిషన్ కొట్టేసిన న్యాయస్థానం రూ.25వేల పూచీకత్తుతో బెయిల్ ఇచ్చింది. 3 నెలల పాటు ప్రతి గురువారం పోలీస్ స్టేషన్ లో హాజరుకావాలని కోర్టు ఆదేశ�
టీడీపీ నేతలు నోటికొచ్చినట్లు తిడితే ఊరుకునేది లేదన్నారు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. సంకల్ప సిద్ధికి తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. చేతనైతే గన్నవరంలో పోటీ చేసి తనను ఓడించాలని టీడీపీ నేతలకు సవాల్ విసిరారు వల్లభనేని వంశీ. అంతేకాదు.. దమ్మ�
కృష్ణా జిల్లా గన్నవరంలో హైటెన్షన్ నెలకొంది. గన్నవరం రగులుతోంది. గన్నవరంలోని టీడీపీ ఆఫీస్ పై దాడి జరిగింది. ఆఫీస్ ను ధ్వంసం చేశారు. కారు అద్దాలు పగలగొట్టి ఓ కారుకు నిప్పు పెట్టారు. ఇది వైసీపీ కార్యకర్తల పనే అని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.