Home » Attack with swords
తారకరామ నగర్లో గుర్తు తెలియని దుండగలు తండ్రి, ఇద్దరు కొడుకులపై కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో తండ్రి నాగేశ్వర్ రావు, కొడుకులు రాంబాబు, రమేష్ అక్కడికక్కడే మృతి చెందారు.