Home » attacks on merchant vessels
వాణిజ్య నౌకలపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో అరేబియా సముద్రంలో భారత నావికాదళం మూడు యుద్ధ నౌకలను మోహరించింది. ఎంవీ కెమ్ ప్లూటో అనే వాణిజ్య నౌకను భారతదేశ పశ్చిమ తీరంలో డ్రోన్ ఢీకొట్టిన ఘటన తర్వాత భారత నౌకాదళం ఆ నౌకను తనిఖీ చేసింది....